వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా..నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో ఫోన్ డేటా సరిపోవడం లేదని..వైఫై పెట్టించుకున్నాం..కానీ మనకు ఒక్కోసారి నెట్ స్లోగా వస్తుంది..డేటా కూడా మనకు తెలియకుండానే…చాలా అయిపోయినట్లు చూపిస్తుంది..అంటే ఎవరో...
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్వర్క్లతో పాటు ఇంటర్నెట్లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది....
దేశంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అలాగే కమ్యూనికేషన్ కోసం ఉచిత యాప్స్ అందుబాటులోకి రావడంతో పాటు వాయిస్ కాలింగ్ తో పోలిస్తే...
బ్లాక్బెర్రీ ఫోన్ కు జనవరి 4 చివరి రోజు కానుంది. ఆ తరువాత ఈ సంస్థకు సంబంధించిన సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ సంస్థ అందిస్తున్న బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ...
అవును అనుకున్నదే జరిగింది. ఎయిర్టెల్, వోడాఫోన్ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3 శాతం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...