Tag:doses

కరోనా వాక్సినేషన్ లో భారత్ ఆల్ టైం రికార్డు..

కరోనా మహమ్మారిపై భారత్ కటిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తోంది. కరోనా వాక్సినేషన్ లో భారత్ మరో కొత్త రికార్డ్ సృష్టించింది. టీకాల పంపిణీలో సరికొత్త మైలురాయిని...

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రికార్డు..6 కోట్ల డోసుల పంపిణీ

కరోనా మహమ్మారి ప్రభావం దేశంపై ఏ విధంగా ఉందో మనందరికి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో రాకాసి కరోనా ఎన్నో ప్రాణాలను బలిగొంది. ఇలాంటి కష్ట తరుణంలో...

నాలుగో డోస్ అవసరం: డాక్టర్ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి చాలదా అంటూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా కలకలం రేపింది. కరోనా నుండి కాపాడుకోడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వాక్సిన్. ఇప్పటికే...

ఒమిక్రాన్​ టెన్షన్..బూస్టర్​ డోసుగా ఏ వ్యాక్సిన్ ఉత్తమం అంటే?

ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఇటీవల బూస్టర్​ డోసుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్​ తీసుకున్న వారు కొవావాక్స్​ను బూస్టర్​గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిషీల్డ్​కు కొవావాక్స్​...

ప్రధాని మోదీ కీలక ప్రకటన..జనవరి 3 నుండి పిల్లలకు టీకా

గత రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర...

కరోనా అప్డేట్: మరో 343 మంది ప్రాణాలు తీసిన వైరస్

భారత్ లో కొత్తగా 7,974 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 7,948 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవమే చేస్తోంది. కొత్తగా 7,07,768...

తెలంగాణ కరోనా అప్డేట్..కొత్త కేసులు ఎన్నంటే?

తెలంగాణలో కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 37,108 కరోనా పరీక్షలు నిర్వహించగా,...

కరోనా అప్ డేట్: తగ్గిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,306 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 211 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...