ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోగా వ్యవహరిస్తున్నాయి... ఈ రెండు జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వారిదే అధికారం అనేది గట్టినమ్మకం.... అందుకే వైసీపీ టీడీపీలు ఈ రెండు...
ఎన్నికల సమయంలో అనేక సెంటిమెంట్లు వినిపిస్తాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయో ఆ జిల్లా మెజార్టీ సీట్ల ప్రకారం సీఎం కూడా వారే అని...
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి ఈసారి తిరుగులేని మెజార్టీ పక్కా అని అంటున్నారు నాయకులు ..గత ఎన్నికల్లో 15 స్ధానాలు తెలుగుదేశం గెలిచింది.. ఈసారి 12 స్ధానాలు కచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...