ఏపీలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో రాష్ట్ర ఎన్నికల అధికారులు...
జాతీయ పార్టీ హోదా కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ(CPI) నేతలకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. తెలంగాణలో గుర్తింపు పొందిన పార్టీగానే పరిణిస్తామని స్పష్టం చేసింది. కేంద్ర...
Rajagopal reddy :మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు గెలిచేందుకు తాపత్రయ పడుతున్నాయి. శక్తిమేర ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నిక కారణంగా మునుగోడు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుండగా, డబ్బు ప్రవాహంలా పంచుతున్నారనే...
Jagadish Reddy: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై 48 గంటలు ఈసీ నిషేధం విధించింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా, మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ప్రసంగాలు...
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండినవారు మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇకపై 17 ఏళ్లు దాటినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ...
దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఖర్చు చేయడానికి వ్యయ పరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. దీనికి సంబంధించిన...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో లభించే కవరేజ్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) యోచిస్తోంది.
ఈసీ కార్యకలాపాలకు అన్ని...
జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలనిఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...