నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav)కు ఈడీ అధికారులు మంగళవారం నోటీసులు పంపారు. ఈనెల 31న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు(మే 31) ఉదయం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam)ను దర్యాప్తు చేస్తున్న ఈడీ గత నెల 27న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు సప్లిమెంటరీ చార్జిషీట్ సమర్పించింది. అందులో పలు సంచలన విషయాలను...
TSPSC Paper Leak Case |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సిట్(SIT) అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రాలను సంతల్లో సరుకుల్లా నిందితులు అమ్మేసుకున్నారు....
ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha).. ఈడీ అధికారి జోగేంద్రకు మంగళవారం లేఖ రాశారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండోసారి కవిత(MLC Kavitha)ను విచారించింది ఈడీ. సోమవారం ఉదయం మొదలైన ఈడీ విచారణ దాదాపు పది గంటల సేపు కొనసాగింది. ఇదే కేసులో అరెస్టైన రామచంద్ర పిళ్లైతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...