Tag:ed

బ్రేకింగ్: TSPSC కేసులో ఆ ఇద్దరు అధికారులకు ఈడీ నోటీసులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో ఈడీ దూకుడు పెంచింది. ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేసింది. TSPSC కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి శంకర్ లక్ష్మీ, అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి...

TSPSC పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు

TSPSC Paper Leak Case |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సిట్(SIT) అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రాలను సంతల్లో సరుకుల్లా నిందితులు అమ్మేసుకున్నారు....

ఈడీ సంచలన నిర్ణయం.. రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్

Nowhera Shaikh Case |నౌహీరా షేక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. దాదాపు రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. హీరా గోల్డ్, నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు...

ఈడీ అధికారికి MLC కల్వకుంట్ల కవిత సంచలన లేఖ

ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha).. ఈడీ అధికారి జోగేంద్రకు మంగళవారం లేఖ రాశారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను...

రేపు మరోసారి ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండోసారి కవిత(MLC Kavitha)ను విచారించింది ఈడీ. సోమవారం ఉదయం మొదలైన ఈడీ విచారణ దాదాపు పది గంటల సేపు కొనసాగింది. ఇదే కేసులో అరెస్టైన రామచంద్ర పిళ్లైతో...

రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట

ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి(Magunta Sreenivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. లిక్కర్ స్కామ్‌(Delhi...

Delhi Liquor Scam లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ

Delhi Liquor Scam |దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై ఈడీ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించింది. తమ...

ఎంపీ మాగుంటకు ఈడీ మళ్లీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(Delhi Liquor Scam) వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. అనూహ్యంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ గురువారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు రావాలని...

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...