ప్రస్తుతం ఏ ఇంట్లో చూసిన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో సీజనల్ వ్యాధులు పెరిగాయి. జ్వరాలకు కూడా ఇదే కారణంగా చెప్పవచ్చు. అయితే తమకు...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు TS SERP-IKP ఉద్యోగులచే సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖను యధాతధంగా కింద ప్రచురిస్తున్నాం..
శ్రీయుత గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు,
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు &...
ఏపీ ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాకిచ్చింది.. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్...
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రెండు విడతలుగా రూ.10000 ఖాతాలో జమ చేస్తుంది. ఇక తాజాగా యాసంగి పెట్టుబడి సాయానికి సంబంధించి...
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠాధిపతి శివైక్యం తర్వాత తదుపరి మఠాధిపతి నియామకం అంశం లో వివాదం & ద్వితీయ భార్య శ్రీమతి మారుతి మహాలక్ష్మమ్మ రెండుసార్లు న్యాయస్థానంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
టిటిడి...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో లభించే కవరేజ్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) యోచిస్తోంది.
ఈసీ కార్యకలాపాలకు అన్ని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...