జనవరి 1 నుంచి దేశంలో ప్రతీ ఒక్క నాలుగు చక్రాల వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందే... ఈ విధానం దేశంలో పూర్తిగా జనవరి 1 నుంచి అమలు అవుతుంది.. పాత వాహనాలకి ఎలాంటి మినహాయింపు...
పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కాని చదువు ఇవ్వాలి, అదే వారికి పెద్ద ఆస్తి అవుతుంది.
ఇప్పుడు ఇంగ్లీష్ హిందీతో పాటు అక్కడ వారి మాతృభాషతో పాటు ఇతర దేశీయ భాషలు కూడా మన...
తనకు తెలిసి వారి దగ్గర లైంగిక సుఖం ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి అమాయకపు యువతులతో ఒక కాలేజీ లేడీ లెక్చరర్ వ్యభిచారం చేయిస్తోంది... ఆ దారుణం కోల్ కతాలో జరిగింది......
ఒక వ్యక్తి మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగి మృతి చెందాడు.... ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది... పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న సత్తిబాబు...
లాక్ డౌన్ విషయంలో కేంద్రం సడలింపులు ఇచ్చింది, అయితే కొన్ని రాష్ట్రాలు బాగానే అమలు చేస్తున్నా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వీటిని సరిగ్గా పాటించడం లేదు, దీంతో దేశంలో కేసుల సంఖ్య ఎక్కువ...
మొత్తానికి ఉత్తరకొరియా అధ్యక్షుడి గురించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది, ఆయన చనిపోయారు అని వార్తలు కూడా వినిపించాయి, వారం తర్వాత అక్కడ పరిస్దితులు సర్దుమణిగాక విషయం చెబుతారు అని...
రంజాన్ మాసం ప్రారంభం అయింది... కాని ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాలి అని ప్రభుత్వాలు కూడా ముస్లింలకు తెలియచేశాయి, అయితే ఈ సమయంలో కొందరు కోవిడ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...