ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అనంతరం సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన...
ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత 2,3 రోజులుగా...
గత 2,3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైద్రాబాద్,మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక తాజాగా ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలెర్ట్...
ఇప్పటికే కురిసిన వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయింది. ఇక తాజాగా వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి మరో 3 రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నాయి....
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇప్పటికే అన్ని రకాల విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరికొన్ని చోట్ల రోడ్లు కనిపించకుండా మునిగిపోయాయి. దీనితో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మ్యాన్ హోల్ లో...
తెలంగాణ ప్రజలకు అలెర్ట్. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండుటెండల్లో తుఫాను దూసుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఈ తుఫాన్ దాటికి ఏపీలో పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు పాటు భారీ నుండి అతి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...