తెలంగాణ: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గుడాటిపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళన ఇంకా కొనసాగుతోంది. గౌరవెళ్లి ప్రాజెక్టులో భాగంగా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించేందుకు వెళ్లటంతో వారిని అడ్డుకున్నారు. దీంతో కొన్ని రోజులుగా అక్కడ...
ప్రస్తుత కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు అధికంగా పెరుగుతుంది. దీనిని తాగడం వల్ల ఆరోగ్య పరంగా చాలా నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిసిన కూడా సమాజంలో మాత్రం ఎలాంటి మార్పు...
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భర్తీ చేయనున్న ఖాళీలు: 26
అర్హులు: బయోమెకానిక్స్,...
నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికి తెలుసు. ఆహారం లేకపోయినా కొద్ది రోజులు ఉండగలం. కానీ నీరు లేకపోతే బ్రతకడం కష్టం. అందం, ఆరోగ్యానికి మంచి నీరే రహస్యమని చాలా మంది చెబుతుంటారు....
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది గడవకముందే రెండోసారి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయించింది. మెరుపు వేగంతో రిజిస్ర్ర్టేషన్ ఛార్జీలు పెంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ,...
ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు బోర్ కొడితే యూట్యూబ్ తెరుస్తాం. కావాల్సినంత సేపు వీడియోలు చూస్తాం.కొన్నిసార్లు పని ఉండడం వల్ల మనకు అవసరమున్న వాటిని డౌన్...
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి, ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు, ఆల్ టైం హైకి గత వారం రోజులుగా చేరుతోంది, ఈ కరోనా సమయంలో డిమాండ్ లేకపోయినా బంగారం ధర భారీగా పెరుగుతోంది.
24...
రోజు రోజుకి బంగారం ధర ఆల్ టైం హైకి చేరుతోంది, భారీగా బంగారం ధర పెరుగుతోంది, గడిచిన రెండు నెలులుగా బంగారం కొనుగోళ్లు లేకపోయినా అమ్మకాలు లేకపోయినా భారీగా ధర పెరుగుతోంది, అమెరికా-చైనాల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...