బిగ్బాస్ తాజా సీజన్ ఇటీవలే గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు. ఈ సారి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు...
నగలకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది....
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. మామూలుగా రాజకీయ నాయకులూ తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తుంటారు. అలాగే ప్రధాని మోడీ కూడా ప్రతి ఏడాది తన ఆస్తుల...
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...