తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మొక్కలు నాటకం వాటిని సంరక్షించడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ హరితహారం కార్యక్రమాన్ని కాస్త వినూత్నంగా రాజ్యసభ ఎంపీ సంతోష్...
నిరుద్యోగులకు శుభవార్త..హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన భరోసా సెంటర్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనుంది. పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు: 04
వీటిలో లీగల్...
ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్లో పలు పోస్టుల భర్తీకి, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకీ ఏయే విభాగాల్లో...
హైదరాబాద్ వాసులకు ముఖ్య సూచన. హైదరాబాద్, సికింద్రాబాద్ నగర పరిధిలోని 20 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దూ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ పనుల కారణంగా కొన్ని...
బంగారం, వెండి కొనుగోలు దారులకు షాక్ తగిలింది. గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా రూ.540 పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర మరోసారి...
హైదరాబాద్ ఓంకార్ బవన్ లో SERP ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక తీర్మానం తీసుకుంది. 2018 మేనిఫెస్టో హామీ ప్రకారం SERP...
ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు ముగిశాయి. దీంతో సమతా కేంద్రం సందర్శనకు భక్తులకు అనుమతించారు.. దాదాపు 12 రోజుల పాటు సమతా మూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. కాగ...
తెలంగాణ కాంగ్రెస్ లో ఆ ఇద్దరు కీలక నేతలు. ఒకరంటే మరొకరికి పడదు. వారు ఇరువురు కలిసినా కూడా మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువే. ఆ ఇద్దరు కూడా ఒకే పదవి కోసం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...