హైదరాబాద్(Hyderabad) వాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రకటించింది. బస్సులు తిరిగే ప్రాంతాలను...
హైదరాబాద్ లో ఇద్దరు రియల్టర్ల మీద కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇబ్రహింపట్నంలో శ్రీనివాస్ రెడ్డి, రఘురాం రెడ్డి అనే వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో...
ప్రస్తుత రోజుల్లో బండి తీసుకొని రోడ్డు మీదకు వెళదామంటే ట్రాఫిక్ పోలీసుల భయం. రోడ్డుపైకి రాగానే పోలీసులు ఏ పక్క నుంచి వచ్చి ఆపి చలాన్ కట్టమంటారోనని సరిగా రోడ్డెక్కడం లేదు. దానితో...
గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కుట్రకు...
తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది. మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు...
ఐపీఎల్ మెగా వేలం త్వరలో జరగనుంది. రాబోయే సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల కొనుగోలు ఫిబ్రవరి తొలివారంలో జరగనున్నట్లు సమాచారం తెలుస్తుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లేదా బెంగళూరు...
పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. మహిళతో పాటు మరో వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు..హత్యకు వివాహేతర సంబంధమే కారణమని...
గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న చమురు ధరల పెంపునకు సోమవారం కాస్త బ్రేక్ పడింది. పెట్రోల్, డీజిల్పై సగటున రోజుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. పెంపుపై సోమవారం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...