తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ఆరోగ్యశ్రీ సీఈఓగా ఎల్ శివకుమార్ను జీఏడీలో...
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల(IAS Officers) విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ...
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఐఏఎస్ల(IAS Officers) బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 13 మందిని అధికారులు బదిలీ అయ్యారు. అయితే అసలు...
తెలంగాణ(Telangana)లో మరో 9 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్, హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధాగుప్త, ములుగు...
Transferred Six Ias Officers In Ap Government: రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...