లారెన్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్, ఇండియాలో ఆయన డ్యాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు, ఇక కాంచన చిత్రం గంగ ఆయన కెరియర్లో చాలా పేరు తెచ్చిపెట్టాయి.
కరోనా...
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి... కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అనేక చర్యలు తీసుకున్నా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి...
ఈరోజు ఉదయం 9 గంటల వరకు మన దేశంలో మొత్తం...
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది, ఈ సమయంలో ఉపాధి లేక చాలా మంది ఇంటికి పరిమితం అయ్యారు, అయితే ఈ వైరస్ దాని తీవ్రత మరింత పెంచుకుంటోంది, చాలా మంది దేశంలో...
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది...ఈ వైరస్ ఇప్పటికే 10 లక్షల మందికి సోకేసింది... సామాజిక దూరం పాటిస్తేనే ఈ వైరస్ ని నిరోధించగలం అని చెబుతున్నాయి ప్రభుత్వాలు, ఇక వైద్యులు కూడా...
కరోనా వైరస్ మహమ్మారి అతి దారుణంగా విజృంభిస్తోంది, ఈ సమయంలో మన దేశంలో కూడా కోవీడ్ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి, ఈ సమయంలో పెద్దలు వ్యాపారులు బిజినెస్ టైకూన్స్ సినిమా పరిశ్రమకు...
భారతదేశంలో కరోనా దూకుడు పెరుగుతోంది.. రోజురోజుకు ఈ మహమ్మారి తన కొరలను చాచుతోండటంతో ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరుగుతోంది... భారత్ లో మొదటి సారిగా ఫిబ్రవరి 15నున కేరళలోని మూడు కరోనా...
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది... కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు... ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు ఈ వైరస్ ను అరికంటేందుకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...