ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రేషన్ షాపులో ఉచిత...
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి... తాజాగా మరో 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314కు చేరింది తాజాగా గుంటూరు జిల్లాలో 8...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు... ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు... వీరిద్దరు పొరపాటున గ్రామాల్లోకి వెళ్ళకండి...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీనియర్ డాక్టర్లు పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు.. కరోనా వైరస్ ప్రభావం దాని తీరు అలాగే లక్షణాలు ఉన్నవారి...
కరోనా పెద్ద విషయం కాదని అది జ్వరం లాంటిదే అని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహరెడ్డి అన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుర్తు చేశారు......
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి... కానీ ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్...
ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు టీడీపీ నేత లోకేశ్... ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురు అవుతున్నాయి... గతంలో ఎన్నడు ఎదురు కాని అనుభవాలు ఇప్పుడు ఎదురు అవుతున్నాయి... ఎప్పటినుంచో చంద్రబాబుకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...