కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల రాజకీయాలు ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్వార్ నెలకొంది. తనతో చెప్పకుండా...
మాజీ ఎంపీ హర్ష కుమార్ ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు.. అంతేకాదు పరిటాల రవి హత్య కేసుకి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు కూడా సీఎం జగన్ పై...
రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలి అని చూస్తున్నారు.. ఏపీలో ఇప్పటికే విశాఖ నుంచి పరిపాలన చేయడానికి ఉగాది నుంచి ముహూర్తం ఖరారు చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి, ఇక ఎలాగో అమరావతి...
ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. కాని మండలిలో మాత్రం సంఖ్యాబలం ప్రతిపక్ష టీడీపీకి ఉంది, దీంతో అసెంబ్లీలో పాస్ అయ్యే బిల్లులు అన్నీ మండలిలో ఆమోదం పొందడం...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి... సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహన్ రెడ్డి టీడీపీని ఉద్దేశించి పలు ఆరోపణలు చేశారు... దాదాపుగా తాను మూడు గంటలసేపు నుంచి చూస్తున్నాఅధ్యక్షా పోడియం...
శాసనమండలి మరోసారి వాయిదా పడింది... వికేంద్రీకరణ బిల్లుపై చర్చించాలని మంత్రలు స్వయంగా స్పీకర్ పోడియం దగ్గర ఆందోళ చేశారు... దీంతో మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి పదినిమిషాలపాటు సభను వాయిదా వేశారు..
ఈ సమయంలో...
అనుకున్నట్లే తన పంతం నెగ్గించుకుంది టీడీపీ, ముందునుంచి రాజధాని బిల్లుని అడ్డుకోవాలి అని అనుకున్న తెలుగుదేశం ఫైనల్ గా వైసీపీకి షాక్ ఇచ్చింది.. ఏపీ శాసనమండలిలో, చెప్పినట్టుగానే మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం...
మూడు రాజధానులపై చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు... ఆ సమావేశాలు మూడు రోజులు జరుగనున్నారు... నిన్న ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అలాగే సీఆర్డీఎ బిల్లులు ఆమోదం పొందిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...