తెలుగుదేశం పార్టీకి ఈసారి వచ్చిన సీట్ల ప్రకారం ఒక్క రాజ్యసభ సీటు కూడా వచ్చే అవకాశం లేదు.. అయితే వచ్చే ఫిబ్రవరిలో ఏపీలో రాజ్యసభ పదవులు రానున్నాయి ,ఈసారి అన్నీ వైసీపీ వశం...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది... ఈనెల 14 చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై దీక్ష చేస్తానని...
రాజకీయాల్లో ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి... అధికార పక్షాలను దెబ్బ తీయాలని ప్రతిపక్షాలకు ఉంటుంది... ప్రతిపక్షాలు వేసే ఎత్తుగడలను దెబ్బకొట్టాలని అధికార పక్షానికి ఉంటుంది... తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇదే...
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ మోహణ్ రెడ్డి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్పయాత్ర చేసిన సంగతి తెలిసిందే... అయితే ఈ పాదయాత్రలో జగన్ కొన్ని భూములపై కన్నేశారని టీడీపీ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటుడు మంచు మోహన్ బాబుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారట... వచ్చే సంవత్సరం...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూపాయ జీతం తీసుకుంటూ సౌత్ లో మరో రికార్డు క్రియేట్ చేశారు.. కాని ఆయన ఇంటికి మాత్రం ఇప్పటి వరకూ సర్కారు సొమ్ము కోట్లు ఖర్చు చేస్తున్నారు...
తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నేతలు గోడ మీద పిల్లిలా ఎప్పుడు గోడ దూకుదామా అని చూస్తున్నారు, అయితే పార్టీలోకి వచ్చేందుకు కొందరు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే, మరికొందరు మాత్రం కండిషన్లు పెడుతున్నారు.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...