ఇప్పుడు వైసీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కోసం పోటీ నెలకొంది. టీడీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా చేసిన అంబికా క్రిష్ణ ఇటీవల రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిపై...
రాజకీయంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని తీసుకుచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడంతో, అప్పటి వరకూ ఆ టికెట్ ఆశించిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలక బూనారు అని వార్తలు వచ్చాయి... గతంలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...