హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని స్థానిక ఎన్నికల అధికారిని ఆదేశించింది.
చివరి రోజు ప్రచారంలో...
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్(Eatala Rajender) భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్కు ముప్పు ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. హుజురాబాద్తో పాటు జిల్లాల పర్యటనల్లో...
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విఫ్ పాడి కౌశిక్రెడ్డి(Kaushik Reddy) తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వరకు కౌశిక్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు....
హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌషిక్ రెడ్డి ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖను ఎఐసిసి అధ్యక్షురాలికి పంపిన తర్వాత...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...
తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.....