ప్రస్తుతం పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్ళు పూర్తిగా ఇంగ్లీష్ మీడియానికే పరిమితం అవ్వడం, టెక్నాలజీ పెరగడంతో తెలుగు మీడియం స్కూళ్లు కనుమరుగయ్యాయి. దీనితో పిల్లల తల్లిదండ్రులు తమ...
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి దతత్తగ్రామం వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిన పూర్తి స్థాయిలో...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ లేఖలో...
సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ విమర్శలు గుప్పించారు. నిద్రలో జోగుతున్న పాలనకు జోష్ నింపినట్లు మంత్రివర్గ సమావేశంలో పెద్ద పెద్ద ప్రణాళికలు, హామీలు ప్రకటించడం, మరునాటికి...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు...
తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో...
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే అతి పెద్ద శుభవార్త చెప్పబోతున్న అని ప్రకటించడంతో రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు....
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...