ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నడ్డా బండి సంజయ్ అరెస్ట్పై...
తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్నారు. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీకి...
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్కు ధీటైన పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్లో ఉన్న లుకలుకలు వల్ల..ఆ పార్టీ పుంజుకోలేకపోతుంది. అయితే అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి…అధికార టీఆర్ఎస్ని...
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రెండు విడతలుగా రూ.10000 ఖాతాలో జమ చేస్తుంది. ఇక తాజాగా యాసంగి పెట్టుబడి సాయానికి సంబంధించి...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నిరంతరం అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. KCR అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు. "(K)కోతి (C)చేష్టల...
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రేపటి నుంచి రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకుంటారు. మంగళవారం రోజు సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్తో...
టీఆర్ఎస్ సర్కార్ పై టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అమరులకు గుర్తింపు ఉంటుందని సీఎం ప్రజలను, ఎమ్మెల్యేలనునమ్మించాడని విమర్శించారు. అమరులకు ఉద్యోగం..ఆర్ధిక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...