వరి కొనుగోళ్లలో భారీ స్కాం తో 4 వేల కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకేసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(KCR) కోటి టన్నుల...
రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మహేందర్రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు...
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే ఆశావహులు విస్తృతంగా పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్(BRS) నేతలు ఎప్పుడెప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తుందా? అని ఎదురుచూస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం కీలక సూచనలు...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్...
రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్(KCR) బుధవారం ప్రకటించారు. రుణమాఫీ ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ...
ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలను(Assembly Session) ఈసారి 30 రోజుల పాటు నిర్వహించాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...