Tag:kcr

కల్వకుంట్ల కుటుంబం కంటే పంది కొక్కులు నయం: ఎంపీ అరవింద్

వరి కొనుగోళ్లలో భారీ స్కాం తో 4 వేల కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకేసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(KCR) కోటి టన్నుల...

రాష్ట్రంలో మరో కొత్త మంత్రి.. ప్రమాణ స్వీకారం చేసిన పట్నం

రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్‌భవన్‌‌లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు...

రేపే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. మొత్తం ఎంతమందిని ప్రకటించనున్నారో తెలుసా?

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే ఆశావహులు విస్తృతంగా పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్(BRS) నేతలు ఎప్పుడెప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తుందా? అని ఎదురుచూస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం కీలక సూచనలు...

లోక్‌సభలో కేసీఆర్‌పై విరుచుకుపడిన బండి సంజయ్

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలపై లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....

Revanth Reddy | చంద్రబాబుతో కలిసి తెలంగాణకు కేసీఆర్ అన్యాయం… -రేవంత్ రెడ్డి

తాను చంద్రబాబు శిష్యుడిని కాదని, సహచరుడిగా మాత్రమే టీడీపీలో పనిచేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచాకే టీడీపీలో చేరానన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రస్థానమే చంద్రబాబు(Chandrababu)...

సంబరాలకు పిలుపునివ్వడానికి సిగ్గుండాలి: కాంగ్రెస్

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్...

BRS అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైంది: KTR

రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్‌(KCR) బుధవారం ప్రకటించారు. రుణమాఫీ ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ...

Raghunandan Rao | సీఎం కేసీఆర్‌కు BJP MLA రఘునందన్ రావు లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలను(Assembly Session) ఈసారి 30 రోజుల పాటు నిర్వహించాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...