కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినా, వారిని ప్రశ్నించినా అక్రమ కేసులు(Illegal Cases) పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని కవిత విమర్శించారు....
తెలంగాణలో వరదల కారణంతో ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వారిని ఆదుకోవడానికి అనేక మంది సినీతారులు, వ్యాపరస్తులు సీఎం సహాయనిధికి భారీ విరాళాలు(CM Relief Funds) అందించారు. తాజాగా వరద బాధితులకు...
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్(MLC Candidate Ashok) పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు...
ఖమ్మం టౌన్ లో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని(NTR Statue) ప్రతిష్టించడం పై యాదవ సంఘాల నుండి ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకృష్ణుని రూపాన్ని అపహాస్యం చేసేలా ఎన్టీఆర్ విగ్రహాన్ని...
Khammam | తెలుగు రాష్ట్రాల నాయకత్వంలో బీజేపీ అధిష్టానం పెను మార్పులు చేసింది. తెలంగాణ బిజెపి చీఫ్ గా బండి సంజయ్ ని మారుస్తూ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే స్కాంల పార్టీ అన్నారు. ఆ పార్టీ...
Minister KTR gives strong counter to Rahul Gandhi | ఆదివారం ఖమ్మం లో జరిగిన జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన...
ఖమ్మంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జనగర్జన సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ వేదికపై రాహుల్ గాంధీ సమక్షంలో జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ కండువా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...