ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

-

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్(MLC Candidate Ashok) పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు ఎవరంటూ అశోక్ పై దాడి చేశారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేసి, కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

Read Also: ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kishan Reddy | కాంగ్రెస్‌.. చిన్న పనులు కూడా చేయలేకపోతోంది: కిషన్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)...

Minister Satya Kumar | ‘బర్డ్‌ఫ్లూపై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు...