ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. మృతుడిని బీఆర్ఎస్...
నల్గగొండ(Nalgonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు(28) ఆదివారం రాత్రి మిర్యాలగూడ(Miryalaguda) నుంచి పెద్దవూరకు...
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు టికెట్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అవసరమనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తా అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)ని మళ్లీ ఓడిస్తానని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) అన్నారు. నల్లగొండ ప్రజలు కేసీఆర్ వైపే...
కాంగ్రెస్ పార్టీ కీలక నేత, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP Komatireddy Venkat Reddy)పై కేసు నమోదైంది. చెరుకు సుధాకర్(Cheruku Sudhakar) కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్టౌన్ పోలీసులు...
TRS big win in munugodu trs hat trick in nalgonda: మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి...
నల్గొండలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై యువకుడు హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టి యువతిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో మెడ, కడుపుభాగం,...
తెలంగాణలో విషాదం నెలకొంది. నల్గొండ పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తల్లీ కూతురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21)...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...