ఎంఎంటీఎస్ సేవలను(MMTS Services) యాదాద్రి వరకు పొడిగించడం తథ్యమని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు విస్తరించి...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ పథకాలు అమలయ్యే అవకాశం లేదంటూ ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు చివరికి మిగిలేది కాంగ్రెస్ గారడీ...
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కలిసి పోటీ చేయనున్నాయి అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల...
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్(Chandra Mohan) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రమోహన్ మృతి...
Telangana Elections |తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాపెంయినర్ల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 40 మంది నేతలకు చోటు కల్పించింది. అయితే ఇందులో సీనియర్ నేత విజయశాంతికి...
Jayasudha - BJP | ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ స్పీడు పెంచింది. నేతలంతా విస్తృతంగా జనాల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా వరదల అంశాన్ని కీలకంగా తీసుకున్నారు....
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలు నీట మునిగి ప్రజల జీవన విధానం ఆగమైంది. తాజాగా.....
రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన ప్రజలకు,...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకానికి ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు...
ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార ఘటన పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్...