చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని(Bhagyalakshmi Temple) శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని...
బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్(Bandi...
ఖమ్మం వేదికగా తెలంగాణ బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలలు ఆగితే ఏ...
తెలంగాణ ఆవిర్భావ వేడులకను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇదిలా...
కర్ణాటకలో బీజేపీ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ ఓటమి స్వయంకృతాపరాధమని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన...
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(ORR) ప్రయివేటైజేషన్ వార్తలపై స్పందిస్తూ.. సీఎంకు పలు ప్రశ్నలు సంధించారు. ఆదివారం బీజేపీ ఆఫీస్లో ఆయన మీడియాతో...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...
బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...