హైదరాబాద్ అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిందా తిలిస్మాత్ రోడ్ గోల్నాక డివిజిన్ న్యూ గంగా నగర్ వేస్ట్ పేపర్ మిల్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద...
కేంద్ర మంత్రిగా పదోన్నతి పొంది బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డితో టిఆర్ఎస్ ఎంపీ (చేవెళ్ల) డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర...
కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో ఎంఎంటీఎస్ రైళ్లు ఆగిపోయి చాలా కాలం అయింది. హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రారంభం అయినప్పటికి, ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం నడపడం లేదు.అయితే ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న...
దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది నరేంద్రమోదీ సర్కారు, తాజాగా ఆయన మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే చర్చ జరుగుతోంది .. మన హైదరాబాద్ దేశానికి రెండవ...
అభంశుభం తెలియని పిల్లలను చేర్చుకుని వారికి మావోయిస్టులు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో...
మానససరోవరం యాత్రంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్లో ఉన్న భారత ఎంబసీ అధికారులను హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...