దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాననిటీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. రోహిత్తో ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ పలు విషయాలపై...
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ ముందు తను దిగదుడుపే అంటూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
160 మిలియన్ ప్లస్తో...
కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నవంబర్లో ఏబీ ఓ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. దీంతో ఏబీ అభిమానులతోపాటు ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు....
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా టాస్...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాన్స్లో జోష్ను నింపేందుకు ఓ పాటను రిలీజ్ చేసింది. ట్విట్టర్ వేదికగా మంగళవారం 'నెవర్ గివ్ అప్' సాంగ్ను విడుదల చేసింది.
ఆర్సీబీ స్పిన్నర్...
న్యూజిలాండ్తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల ఈ సిరీస్లో తొలి మ్యాచ్కు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రహానే కెప్టెన్గా వ్యవహరించనుండగా..పుజారా అతడికి...
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ను బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి పడిపోగా..ఓపెనర్ కేఎల్ రాహుల్ 5వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...