ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు టికెట్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అవసరమనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తా అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు...
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ నూతన అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రమాణ స్వీకారానికి కోమటిరెడ్డి వచ్చారు....
ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మంత్రులు, నేతలు బీసీలందరికీ...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరబాద్లోని వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం...
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతకుముందు అమెరికాలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన...
తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకోను.. చట్టపరమైన చర్యలు...
రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ 75 స్థానాల్లో సులువుగా గెలుస్తుందని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ... టీ కాంగ్రెస్నేతలంతా కష్టపడి పనిచేస్తామన్నారు. పార్టీ జెండాను...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...