కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 30 మంది అభ్యర్థులకు ప్రతినెలా పాకెట్ మనీ...
దళితులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే కేసిఆర్ కు దళిత నేతలు పాలాభిషేకాలు చేయడం దారుణం అని టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి మండిపడ్డారు. గాంధీ...
టీపీసీసీ నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులు లక్షలాదిగా తరలిరావడంతో మీడియా ప్రతినిధులకు కొంత అసౌకర్యం కలిగిందని ఆ పార్టీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...