తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ(SC Classification) ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని కేబినెట్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ...
ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని మోదీ(PM Modi) సంచలన ప్రకటన చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభ(Madiga Vishwarupa Mahasabha)లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం...
Manda Krishna Madiga |వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ భరించలేక ప్రీతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది....
హుజూరాబాద్ ఎన్నికలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. హుజూరాబాద్ లో ఒకవైపు దొరలు, మరోవైపు పటేండ్లు పోటీ పడుతున్నారని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్...
తెలంగాణలో దళితుల చావులకు విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. గతంలో చనిపోయిన ప్రియాంకరెడ్డికి ఒక న్యాయం.. మొన్న చనిపోయిన మరియమ్మకు ఒక న్యాయమా?...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...