తెలంగాణలోకి మిడతలు రావు అని అందరూ భావించారు... అవి దిశను మార్చుకున్నాయి అని అందరూ సంతోషంలో ఉన్నారు, అయితే ఈ సమయంలో మళ్లీ మిడతల వార్త అందరిని కలవరపాటుకి గురిచేస్తోంది..మహారాష్ట్ర , మధ్యప్రదేశ్...
ఈ మిడతలు ఇప్పుడు దేశంలో రైతులని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నాయి, ఇప్పుడు ఇవి మహారాష్ట్రాలో ఉన్నాయని అక్కడ నుంచి అవి తెలంగాణ సరిహద్దు జిల్లాలు ఆదిలాబాద్ చేరుకుంటే ఇక తెలంగాణ జిల్లాల్లోకి...
ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఈ ఎడారి మిడతల గురించే వార్తలు వినిపిస్తున్నాయి, పంటలను ఇవి ఎలా తినేస్తున్నాయో రైతుల కష్టాలు టిక్ టాక్ ఫేస్ బుక్ లో చాలా...
మిడతల దండు మన దేశం పై అప్పుడే దాడి మొదలు పెట్టాయి, ఇప్పటికే పాక్ నుంచి రాజస్ధాన్ యూపీ మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లో అక్కడ లక్షల హెక్టార్ల పంటలని నాశనం చేశాయి,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...