Jairam Ramesh comments on kcr and modi governament: తెలంగాణ కాంగ్రెస్కి రాహుల్ గాందీ పాదయాత్ర బాగా పయోగపడుతుందని కాంగెస్ నేత జైరాం రమేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం...
పెద్దపల్లి జిల్లా తెరాస బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్, ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. గోల్మాల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు. ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు....
అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్ ' అనే సంస్థ అధిక ప్రజామోదం ఉన్న నేత ఎవరో స్పష్టం చేసింది. ఈ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో నిలిచారు. ఆయన...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నలు తీసుకునే 3 లక్షల రూపాయల లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది....
చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక...
ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తాజాగా ఏపీకి రూ.879.08 కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుదల చేసింది కేంద్రం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నాలుగో విడత కింద 14...
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇటు ప్రధాని మోడీ బహిరంగసభతో భాగ్యనగరం కాశాయమయంగా మారింది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న మోడీ పర్యటన హైదరాబాద్లో...
ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. అలాగే పీఎం కిసాన్ యోజన, పీఎం ఫసల్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...