ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ...
ఏపీ, తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మోడీ వ్యాఖ్యలపై స్పందించని సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాన...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పార్లమెంటులో ఏపీ, తెలంగాణ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇప్పటికే ప్రధాని వ్యాఖ్యలపై అటు...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పార్లమెంటులో ఏపీ, తెలంగాణ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇప్పటికే ప్రధాని వ్యాఖ్యలపై అటు...
జర్మలిస్టులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. తాజాగా అక్రిడిటేషన్ జారీ చేయడం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. వెబ్ సైట్ జర్నలిస్టులకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం...
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి...
కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇంటికి దీపం అమ్మాయి అనే చైతన్యంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి...
కేంద్ర బడ్జెట్ పై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రధాన్యత లేదు. మోడీ బడ్జెట్ తో దేశానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...