తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోె భేటీ కానున్నారు. ముంబై...
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు గోల్డెన్ ఛాన్స్ దక్కనుంది. ఐపీఎల్లో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్గా టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడని సమాచారం. ఐపీఎల్లోని విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు...
ప్రతిష్టాత్మక టోర్నీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు 2021-22 సీజన్ కోసం బీసీసీఐ రంగం సిద్ధం చేసింది . అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ...
సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణ వార్త మరిచిపోకముందే మరో సెలబ్రిటీ కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా...
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం కాస్తా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. 'ఫడ్నవీస్ ఓ డ్రగ్స్ సప్లయర్ తో కలిసి...
గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న చమురు ధరల పెంపునకు సోమవారం కాస్త బ్రేక్ పడింది. పెట్రోల్, డీజిల్పై సగటున రోజుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. పెంపుపై సోమవారం...
ముంబయిలో రేవ్ పార్టీకి సంబంధించి ఎనిమిది మందిని ప్రశ్నిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారికంగా ప్రకటించింది. ఇందులో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, దమేచాను, సారిక,...
ముంబయిలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు ఎన్సీబీ అధికారులు. సముద్రం మధ్యలో క్రూయిజ్ షిప్పై దాడి చేసి 10 మందిని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...