నదీ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) చురకలంటించారు. ఈ మేరకు హరీష్ రావు.. సోషల్ మీడియా వేదికగా...
KRMB | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటుందని, దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని, వారి పంటలకు సాగునీరు కూడా అందడం...
నాగార్జున సాగర్(Nagarjuna Sagar) దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా తీవ్ర వివాదంగా మారింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు...
నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నీటి విడుదలలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నల్లగొండలో సందడి చేశాడు. తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రేశేఖర్ రెడ్డి(Kancharla Chandrasekhar Reddy) నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్ ప్రారంభించాడు. ఉదయం నుంచే...
రైతును లక్షాధికారిగా మార్చాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని...
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్ఎస్ పి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...