మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన...
'పద్మవిభూషణ్' అవార్డ్ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) భావోద్వేగానికి గురయ్యారు. ఈ అవార్డుపై స్పందిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
"ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. నన్ను మీ అన్నయ్యలా, బిడ్డలా భావించే కోట్లాదిమంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...