పార్లమెంట్లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. మహమ్మారి వ్యాప్తికి ఎన్ని చర్యలు చేపడుతున్నా పార్లమెంటులో కరోనా కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే 850 పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. వీరిలో...
త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని తెలిపింది. ఇండియన్ ఆర్మీలోనే లక్షకుపైగా ఖాళీలున్నట్లు...
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలంటూ లోక్సభలో ఆందోళన చేపట్టిన తెరాస..కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్...
రైతుల ఆందోళనతో కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతులు మాత్రం తమ ఆందోళనలను ఆపేదే లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల...
ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల విషయం లో కొన్ని కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలు మాత్రం సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది . అయితే జగన్ ముందు ఉన్న మరో ఛాలెంజ్ పోలవరం ప్రాజెక్ట్...
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ 36వ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఈ సమావేశం జరగాలి. అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు...
అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. మోదీ ప్రసంగం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీని తలపించిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నటుడని విమర్శించారు. ప్రధాని ప్రసంగ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...