Patna Meeting | సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ బిహార్ రాజధాని పాట్నాలో సమావేశం కావడంపై కమలం నేతలు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. విపక్షాల సమావేశాన్ని ఫొటో...
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే దారి తప్పారు. విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు కలబడి చెప్పులతో కొట్టుకున్నారు. బీహార్లోని(Bihar) పాట్నా జిల్లా కౌరియా పంచాయతీలోని బిహ్తా మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది....
దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పెద్ద వయసు వారికి అందరికి కూడా టీకా వేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ సమయంలో...
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...