ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ paytm పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. బుధవారం ఆ సంస్థకి కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ హెచ్చరించింది. ఫిబ్రవరి 29 నుంచి వ్యాలెట్లు,...
UPI వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది ఐఐటీ బాంబే(IIT Bombay). ఫోన్ పే,పేటీఎం, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 0.3శాతం ఛార్జీ వసూలు చేయాలని ఓ...
UPI Payments |ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపే వారికి కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై యూపీఐ ద్వారా కొన్ని రకాల చెల్లింపులపై ఇంటర్ఛేంజ్...
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు. అందరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ను వాడుతారు. ప్రస్తుత రోజుల్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడం వీటితో సెకన్లలో జరుగుతుంది. కానీ...
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ కంపెనీ పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఉపయోగించే వారికి దీని ద్వారా బెనిఫిట్ కలగనుంది. పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా స్మాల్...
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్స్టార్ కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కొత్తగా నెలవారీ మొబైల్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.49 సబ్స్క్రిప్షన్తో ఎంపిక చేసిన యూజర్స్కు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో...
ప్రస్తుతం వాట్సాప్ మన జీవితాల్లో భాగం అయిపోయింది. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి...
ఈ కరోనా పరిస్దితుల వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే కొత్తగా చదువులు పూర్తి చేసిన వారు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వేళ పేటీఎం బంపర్ ఆఫర్...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...