Tag:pragathi bhavan

Praja Bhavan | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజాభవన్ కేటాయింపు

ప్రజాభవన్‌(Praja Bhavan) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ప్రజా భవనాన్ని కేటాయించింది. ఇక నుంచి అది ఆయన అధికారిక నివాసం కానుంది....

Pragathi Bhavan | ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత.. బ్యారికేడ్లు తొలగింపు..

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్(Pragathi Bhavan) వద్ద ట్రాఫిక్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు పోలీసులు. ప్రగతిభవన్ ముందున్న రోడ్డుపై ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై...

Akhilesh Yadav | సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాద‌వ్ భేటీ

ప్రగ‌తి భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉత్తర‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్రస్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఇద్దరు చ‌ర్చిస్తున్నారు. ప్రగ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్న అఖిలేష్...

KA Paul | నన్ను కలవడానికి కేసీఆర్‌కు టైమ్ లేదా: కేఏ పాల్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు అఖిలేష్ యాదవ్‌ను కలిసేందుకు టైమ్ ఉంది కాని నన్ను కలిసేందుకు టైమ్ లేదా అని ప్రశ్నించారు....

Shankaramma | అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి?

తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ(Shankaramma)కు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందింది. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish Reddy) ఆమెను ప్రగతి భవన్‌కు...

ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కే యెసరు పెట్టిన బండి సంజయ్

తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఏకంగా సిఎం కేసిఆర్ అధికార నివాసమైన ప్రగతిభవన్ తో పాటు ఆయనకు ఇష్టమైన ఫామ్ హౌస్ కు యెసరు పెట్టే ప్రయత్నం షురూ చేశారు. శుక్రవారం...

లాకప్ లో అంబేడ్కర్ బొమ్మ : ఎవరు నమ్ముతరు ?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ వి.హన్మంతరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ మీద విమర్శలు గుప్పించారు. ఆయన ఏమన్నారో కామెంట్స్ చదవండి. దళితులు ధనికులు కావాలనే...

అవసరమైతే లక్ష కోట్లు ఖర్చు చేస్తం : కేసిఆర్ సంచలన ప్రకటన

కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పధకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు...

Latest news

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్‌ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...

Must read

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన...

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...