ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేక రైళ్ల రాకపోకల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెళ్లడించింది... ఈ నెల నుంచి అందుబాటులో ఉండే రైళ్ల సర్వీసులు అలాగే రైళ్లు నిలిపే స్టేషన్ లను ప్రకటించింది......
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... 2024 ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంలో...
లాక్ డౌన్ వేళ చిక్కుకుపోయిన వారిని సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఇప్పటికే అనేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు, అయితే మనుషులకే కాదు జంతువులని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు, తమ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...