దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రైలును ప్రారంభించింది. దీంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రైలు సర్వీస్ను ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకు...
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో లభించే కవరేజ్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) యోచిస్తోంది.
ఈసీ కార్యకలాపాలకు అన్ని...
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దోపిడీలకు పాల్పడుతున్నారు...ఏవేవో సాకులు చెప్పి ఇష్టాను సారం బిల్లులు వేస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసులు చేస్తున్నారు... తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది......
లాక్ డౌన్ కారణంగా అనేకమంది జాబ్ కోల్పోవాల్సి వస్తుందని తాజాగా ఒక సర్వే ద్వారా వెల్లడైంది... భారత వ్యవస్తీ కృత ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారి వేతనాల్లో కొత్త అలాగే తొలగించేందుకు సిద్ధమవుతున్నారని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...