తెలంగాణలో దళితుల చావులకు విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. గతంలో చనిపోయిన ప్రియాంకరెడ్డికి ఒక న్యాయం.. మొన్న చనిపోయిన మరియమ్మకు ఒక న్యాయమా?...
శంషాబాద్ హత్యాచార బాధితురాలు దిశ కుటుంబానికి దేశ వ్యాప్తంగా మద్దతు వచ్చింది. అయితే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
దిశ తండ్రి ప్రభుత్వ...
పోలీసులు తలచుకుంటే ఏమైనా చేస్తారు.. తాజాగా మరోసారి అది నిరూపించారు.. దుర్మార్గులను శిక్షించడంలో కచ్చితంగా ముందుకు వెళతాము అని తెలియచేశారు పోలీసులు, దిషని అత్యతం దారుణంగా చంపిన ఆ నలుగురిని పోలీసులు...
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్,
చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయారు... క్రైమ్ సీన్లో...
దిశని అత్యంత పాశవికంగా చంపిన ఈ నలుగురు దుర్మార్గులను పోలీసులు ఈరోజు తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. ముఖ్యంగా వారు నలుగురు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో వారిపై తుపాకి తూటాలు ప్రయోగించారు...
దిష కేసులో నలుగురు నిందితులని ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. నిందితులని ఎన్ కౌంటర్ చేశారు అని తెలియగానే దిష కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఇన్నిరోజులు కేసు గురించి జాప్యం...
దిష కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దిశపై హత్యాచారం కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్ దగ్గర చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గరఎక్కడ అయితే దిశని...
తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఈ దారుణమైన రేప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి, ముఖ్యంగా పసిపిల్లలపై కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.. వరంగల్ లో మానస, అలాగే షాద్ నగర్ లో ప్రియాంకరెడ్డి, ఈ రెండు...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...