ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల...
ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది.కానీ మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. కానీ...
మారుతున్న జీవనవిధానంతో ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దంతాల సమస్యతో బాధపడేవారు సంఖ్య అధికం అవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి అధికంగా డబ్బులు ఖర్చు...
ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. మారుతున్న జీవనవిధానంతో రోడ్డుపై ఎక్కడ బేకరీ షాప్ కనపడిన జంక్ ఫుడ్ ఉరుకులు...
భారతదేశంలో పసుపు లేకుండా ఏ కూర వండమని అందరికి తెలిసిన విషయమే. ఇది కూర రుచిని, రంగును పెంచి అందరు తినడానికి ఇష్టపడేలా చేస్తుంది. ఇది కేవలం శరీరానికి మేలు చేయడమే కాకుండా...
చాలామంది తెలియక తిన్న తర్వాత స్నానం చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో పెద్దలు ఎంత చెప్పిన వినకుండా అలాగే స్నానం చేస్తాము. కానీ వాళ్ళు...
ఈ మధ్య చాలామంది బ్రేడ్ తినడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఉదయం లేచినప్పుడు, నైట్ పడుకునే ముందు టీలో బ్రేడ్ ముంచుకుని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అలా తినే వారు ఒక్కసారి...
ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య జీవన విధానాలు మారడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్న ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...