ఎన్నికల వేళ జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరగా.. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ...
30 ఇయర్స్ ఇండస్ట్రీ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్(Prudhvi Raj) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ బెడ్ పై నుండి తన ఆరోగ్య...
సినీ నటుడు పృథ్వీరాజ్ వైసీపీలో చాలా కష్టపడ్డారు.. దానికి ప్రతిఫలంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్... కాని ఓ ఉద్యోగినితో సరస సంభాషణ ఆడియో బయటకు రావడంతో సినీనటుడు...
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు... తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తాను శ్రీ వెకంటేశ్వర స్వామి మీద ఒట్టు అలాగే దేవుడుగా...
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి వివాధంలో చిక్కుకున్నారు... ఆయన గతంలో మాట్లాడిన కాల్ సంబాషణ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది... ఎస్వీబీసీ ఛానల్ పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగినితో ఫోన్ లో సాగించిన...
తెలుగు సినీ ఇండస్ట్రీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సిఎం అవ్వడం ఇష్టంలేదని 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అన్నారు. తాజాగా ఆయన...
ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్ కేవలం రెండు రాంగాలు మాత్రమే తమ హవాను చాటుతున్నాయి. ఇంతకే ఆ రెండు రాంగాలు ఏంటనేగా మీ ప్రశ్న.. అక్కడికే వస్తున్నా... ఒకటి రాజకీయ రంగం రెండోది సినీ రంగం...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా నుంచి గాజువాకలో పోటీ చేశారు.. అయితే గాజువాకలో పవన్ పక్కాగా గెలుస్తారు అని అనేక సర్వేలు చెబుతున్నాయట,...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...