దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao) గురువారం ఒకే వేదికను పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గతాన్ని మరచిపోవాలని, ఎలాంటి...
ఏపీలో మద్యం విధానం, సరఫరాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వాలని తాము చేసిన సవాల్కు ప్రభుత్వం స్పందించలేదని అందుకే తానే...
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వారి అభిమాన నటుడు, నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది...
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ నూతన కార్యవర్గాన్ని(BJP New Panel) ఏర్పాటు చేసింది. మొత్తం 30 మందితో కూడిన కొత్త కార్యవర్గాన్ని బీజేపీ...
Purandeswari | ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. విమర్శలు ప్రతి విమర్శలతో నేతలు స్పీడు పెంచారు. జనసేన అధినేన పవన్ కల్యాణ్(Pawan Kalyan) సైతం సినిమా షూటింగ్లకు గ్యాప్...
ఎన్నికలపై ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం అని అన్నారు. రాయలసీమ(Rayalaseema) తనకు కర్మభూమి అని, ఇక్కడి...
వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను కొల్లగొడుతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు. ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ.. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....