అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సబ్స్క్రిప్షన్ ధరలు పెరగనున్ననట్లు పేర్కొంది. వార్షిక సబ్స్క్రిప్షన్తో పాటు ఇతర ప్లాన్ ధరలను కూడా సవరించనుంది. పెంపునకు...
ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అదనపు షోలకు అనుమతి లేకపోవడం, టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్ల అందరూ అసంతృప్తిని వ్యక్తం...
సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం...
వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ బాటలోనే పయనించింది. మొబైల్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రెక్కలు తొడిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.60 పెరగగా..వెండి ధర కిలోకు రూ.898 ఎగసింది.
హైదరాబాద్లో పది గ్రాముల పసిడి ధర...
మార్కెట్లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు...
దీపావళి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,570గా...
భారీగా పెరుగుదల కనిపించిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుతూ వస్తోంది, ఈసారి బంగారం ధర మార్కెట్లో తగ్గుముఖం పట్టింది. దిల్లీ ముంబైలో సేల్స్ కాస్త ఊపు అందుకున్నాయి. మరి మార్కెట్లో బంగారం ధర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...