Tag:RATES

అమెజాన్ ప్రైమ్​ వినియోగదారులకు బ్యాడ్​ న్యూస్..సోమవారం నుంచే…

అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు ఆ సంస్థ షాక్​ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగనున్ననట్లు పేర్కొంది. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్లాన్‌ ధరలను కూడా సవరించనుంది. పెంపునకు...

టికెట్ రేట్లపై దర్శకేంద్రుడి ఆవేదన..ఏపీ సర్కార్ కు విజ్ఞప్తి

ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అదనపు షోలకు అనుమతి లేకపోవడం, టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్ల అందరూ అసంతృప్తిని వ్యక్తం...

ఏపీ సర్కార్ కు చిరంజీవి సూచన..దేని గురించంటే?

సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మెగాస్టార్​ చిరంజీవి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్​లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం...

ఎయిర్​టెల్​ బాటలోనే వొడాఫోన్​ ఐడియా..కస్టమర్లకు షాక్​..త్వరలో జియో కూడా..

వొడాఫోన్​ ఐడియా తన కస్టమర్లకు పెద్ద షాక్​ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్​ వొడాఫోన్​ ఐడియా కూడా ఎయిర్​టెల్​ బాటలోనే పయనించింది. మొబైల్​ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం...

ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రెక్కలు తొడిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.60 పెరగగా..వెండి ధర కిలోకు రూ.898 ఎగసింది. హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర...

ఏపీ తెలంగాణలో బంగారం-వెండి ధరలు ఇలా..

మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు...

ఏపీ​, తెలంగాణలో పసిడి, వెండి ధరలు ఇలా..

దీపావళి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,570గా...

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర రేట్లు ఇవే

భారీగా పెరుగుద‌ల క‌నిపించిన బంగారం ధ‌ర ఒక్క‌సారిగా త‌గ్గుతూ వ‌స్తోంది, ఈసారి బంగారం ధ‌ర మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది. దిల్లీ ముంబైలో సేల్స్ కాస్త ఊపు అందుకున్నాయి. మ‌రి మార్కెట్లో బంగారం ధ‌ర...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...