ఈ వైరస్ మహమ్మారి చైనాలో పుట్టింది ..ఏకంగా 210 దేశాలకు పాకేసింది 50 లక్షల పాజిటీవ్ కేసులు చేరుకున్నాయి, మరణాల సంఖ్య తీవ్రంగా ఉంది, అయితే ఇది అమెరికాని అతలాకుతలం చేసింది, ఇప్పుడు...
కడప జిల్లాలో పులివెందుల తర్వాత ఏపీ వ్యాప్తంగా రాయచోటి నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.. గతంలో ఈ సెగ్మెంట్ నుంచి సుగవాసి పాలకొండ్రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ శృష్టించారు.. ఇప్పటి...
జీవిత బీమా రంగంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ హవా కొనసాగుతోంది... 2019, 2020 అర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ కొత్త బిజినెస్ ఏకంగా 25.2 శాతం వృద్దిని నమోదు చేసుకుంది....గడచిన అర్థిక...
లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, ఎవరూ బయటకు రాని పరిస్దితి.. ఎక్కడ వారు అక్కడ చిక్కుకున్నారు, ఈ సమయంలో ముంబైలో చిక్కుకుపోయిన ఓ యువకుడు, యూపీలోని అలహాబాద్ సమీపంలో...
సీఎం జగన్ అప్రమత్తత వల్ల అతి తక్కువ ప్రాణనష్టం నమోదైన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం...
కోవిడ్ 19 పరీక్షల కోసం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఆవిష్కరించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మెడ్ టెక్ జోన్ ఈ కిట్ లను...
కరోనా వైరస్ మన దేశం పై పంజా విసురుతోంది.. ఈ సమయంలో భారత్ లో ఉన్న ప్రముఖులు కుబేరులు సినీ స్టార్స్ వ్యాపారవేత్తలు బిజినెస్ టైకూన్స్ భారత్ కు సాయం అందిస్తున్నారు.. పీఎం...
కరోనా ప్రభావంతో యావత్ ప్రపంచం వణికిపోతోంది, 198 దేశాలకు ఈ వైరస్ పాకేసింది.. పెద్ద ఎత్తున దీనికై విరాళాలు సేకరించి పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు.. ముఖ్యంగా ఇటలీ అమెరికా అత్యంత దారుణంగా కొట్టుమిట్టాడుతున్నాయి,...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...